ABVP Dr BR Ambedkar university Srikakulam

ABVP Dr BR Ambedkar university Srikakulam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ABVP Dr BR Ambedkar university Srikakulam, Criminal lawyer, Srikakulam.

02/07/2022
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగ...
25/06/2022

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు కాగా, అందులో 90 శాతం మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే.

ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతోపాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి.

అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. అనేక వేలమందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి, సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కె దక్కుతుంది.

ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్ ఎస్ ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన త

23/03/2022
రాష్ట్ర వ్యాప్త యూనివర్సిటీల బంద్ విజయవంతం - ABVPఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్ అ...
14/03/2022

రాష్ట్ర వ్యాప్త యూనివర్సిటీల బంద్ విజయవంతం - ABVP
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బందు నిర్వహించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి వేంగోటి పులిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు అన్నీ కూడా విశ్వవిద్యాలయాలు కాకుండా వైసిపి కార్యాలయంగా మారాయని తెలిపారు అలాగే కొన్ని డిమాండ్స్ తెలియజేయడం జరిగింది
డిమాండ్
1 యూనివర్సిటీ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వెంటనే భర్తీ చేయాలి
2 విద్యాలయాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పాలన జరగాలి యూనివర్సిటీ వాతావరణాన్ని కాపాడాలి
3 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి.
4 రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ 500 కోట్లు ప్రకటించాలి.
5 రాష్ట్రంలో పత్తి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను వెంటనే ఏర్పాటు చేయాలి ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కేంద్రం ప్రతి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
6 రాష్ట్రంలో లో విద్యార్థులకు నెలకు 15000 స్టైఫండ్ విడుదల చేయాలి
అని తెలుపుతూ డిమాండ్ చేశాడు లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపాడు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వంశీకృష్ణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేష్, బాలాజీ, అచ్చెన్నాయుడు, పవన్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ముందు ధర్నా -ABVPఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లో స్థానిక అంబేద్కర్ యూని...
11/03/2022

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ముందు ధర్నా -ABVP

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లో స్థానిక అంబేద్కర్ యూనివర్సిటీ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంగోటి పులిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు అన్ని కూడా విశ్వవిద్యాలయాలు కాకుండా వైసీపీ కార్యాలయంలో గా మారిపోయాయని తెలిపాడు అలాగే ఆయన కొన్ని డిమాండ్స్ తెలియజేయడం జరిగింది అవి
★యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి.
★విశ్వవిద్యాలయాల్లో రాజకీయలకు అతీతంగా పరిపాలన జరగాలి.
రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు తావులేకుండా సక్రమంగా యూనివర్సిటీ వాతావరణాన్ని కాపాడాలి.
★విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి B.ed కోర్సుల తరగతులు రెగ్యులర్ జరిగేవిధంగా చర్యలు చేపట్టాలి.
★విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వసతిగృహాలలో మౌలిక వసతులు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ సతీష్, మహేష్, అచ్చం నాయుడు, ప్రసాద్, హరి, అరవింద్ తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ ) ఆధ్వర్యంలో లో అంతర్జాతీయ మహిళా దినోత...
08/03/2022

శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ ) ఆధ్వర్యంలో లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంగోటి పులి రాజు, రాష్ట్ర టెక్నికల్ కో కన్వీనర్ సతీష్, జిల్లా మహిళా కన్వీనర్ సాయి లక్ష్మి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ రాజేష్ పాల్గొన్నారు.

అంబేద్కర్ యూనివర్సిటీ సమీపాన ఉన్న ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ యూనివర్సిటీ టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ...
08/03/2022

అంబేద్కర్ యూనివర్సిటీ సమీపాన ఉన్న ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ యూనివర్సిటీ టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాలలో నిరంతరం సేవలందిస్తున్న ఆయా లక్ష్మి కి ఏబీవీపీ తరఫున కండువా వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి Puliraju Vengoti , స్టేట్ టెక్నికల్ కో కన్వీనర్ ఎం సతీష్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ భవాని శంకర్, అచ్చం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

దేశ ద్రోహుల సింహస్వప్నం ...జాతీయ వాదుల పురిటి గడ్డ అయిన ఉస్మానియా క్యాంపస్ లో  నరహంతక నక్సలైట్ గుండాల చేతిలో అమరుడయిన భా...
04/03/2022

దేశ ద్రోహుల సింహస్వప్నం ...జాతీయ వాదుల పురిటి గడ్డ అయిన ఉస్మానియా క్యాంపస్ లో నరహంతక నక్సలైట్ గుండాల చేతిలో అమరుడయిన భారత మాత నుదుటి సిందూరంగ ఎందరో జాతీయ వాదులకు స్ఫూర్తిగా జాతీయ వాద సిద్ధాంతము కోసము దేశ ద్రోహులను ఎదురించి అమరుడు అయి నేటికి 21 సంవత్సరములు...మీ రక్తం వృధా కాదు ...మీ ఆశయం ఆగిపోదు...షాహిద్ మేరేడి చంద్ర రెడ్డి అమర్ రహే...🙏🙏

Respect our defence personnel, who do not think before sacrificing their lives for the country. Salutes to them on the  ...
03/03/2022

Respect our defence personnel, who do not think before sacrificing their lives for the country. Salutes to them on the .

Address

Srikakulam

Telephone

+918187877170

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Dr BR Ambedkar university Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share