06/05/2024
*దేశ సంపదకు సృష్టికర్తలైన కోట్లాది కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కార్మిక ద్రోహి మోదీ*
*దేశానికి అన్నం పెట్టే రైతన్నల పట్ల అమానుషంగా వ్యవహరించిన మోదీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో తలదించి క్షమాపణ చెప్పిన మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసిన మోదీ*
*దేశంలోని ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా అప్పగిస్తున్న మోదీ*
*భారత రాజ్యాంగంలోని పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ దాడులు చేస్తున్న మోదీ*
*జిఎస్టి పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలపై భారాలు మోపి ప్రజలందరి అభివృద్ధికి ఖర్చు చేయకుండా కొంతమంది భడా పెట్టుబడిదారులు , కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ దేశంలో అసమానతలను సృష్టిస్తున్న మోడీ*
*పై వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా దేశంలోని యువతను , ప్రజలను మతం పేరుతో దేవుళ్ళ పేరుతో పక్కదారి పట్టిస్తున్న మోదీ*
*పార్లమెంటు ఎన్నికల సమయంలోనే మోదీకి వేములవాడ గుర్తొచ్చిందా మే 8 న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తాను అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ అభివృద్ధికి , సిరిసిల్ల నేతన్నల అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలి*
*అన్నల్ దాస్ గణేష్ - సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు*