17/12/2022
శనివారం 17/12/2022 శ్రీ సత్య సాయి జిల్లాలోని లేపాక్షి మరియు సికె పల్లి మండలాలు వ్యాప్తంగా విస్తృత పర్యటన చేసిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బోరంపల్లి ఆంజనేయులు వివిధ పాఠశాలలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలు గ్రామ సచివాలయాలు లో తిరిగి ఉద్యోగస్తులను మరియు గ్రాడ్యుయేట్లను కలసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరియు మీ బంధుమిత్రులతో వేయించి గెలిపించాలని కోరారు. అందుకు అందరూ సానుకూలంగా స్పందించారు